Sunday, April 15, 2012

అర్జునవిషాదయోగః పదహేడవ మరియు పద్దెనిమిదవ శ్లోకముల భావం

ఓ రాజా! మహాధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన " శిఖండి " యు, ధృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన 'సాత్యకి ' యు, ద్రుపదమహారాజు, ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. 

No comments:

Post a Comment