Wednesday, April 11, 2012

అర్జునవిషాదయోగః మొదటి శ్లోక భావం

దృతరాష్ట్రుడు పలికెను- ఓ సంజయా! యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు
చేరియున్న నా కుమారులను పాండు పుత్రులును ఏమి చేసిరి?

No comments:

Post a Comment